ETV Bharat / state

'కనీస వేతనం అమలు చేయాలి' - sanitation labour protest demanding that government should implement minimum salary

హైదరాబాద్​లో  పారిశుద్ధ్య కార్మికుల ధర్నాను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​లో పారిశుద్ధ్య కార్మికులు రాస్తారోకో నిర్వహించారు.

sanitation-labour-protest-demanding-that-government-should-implement-minimum-salary
author img

By

Published : Jul 23, 2019, 1:20 PM IST

Updated : Jul 23, 2019, 3:06 PM IST

'కనీస వేతనం అమలు చేయాలి'

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​లో పారిశుద్ధ్య కార్మికులు రాస్తారోకో నిర్వహించారు.తమకు కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్​లో కార్మికుల ధర్నాను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

'కనీస వేతనం అమలు చేయాలి'

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​లో పారిశుద్ధ్య కార్మికులు రాస్తారోకో నిర్వహించారు.తమకు కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్​లో కార్మికుల ధర్నాను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Intro:TG_KRN_61_23_SRCL_PARISUDDA KARMIKULA DHARNA_AV_G1_TS10040

( ) హైదరాబాద్ లో నిర్వహించే పారిశుద్ధ్య కార్మికుల ధర్నా ను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Body:SrclConclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
Last Updated : Jul 23, 2019, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.