ETV Bharat / state

ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి... మహిళా కండక్టర్​కు అస్వస్థత

author img

By

Published : Nov 11, 2019, 3:30 PM IST

Updated : Nov 12, 2019, 7:30 PM IST

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్లలోని ఎమ్మెల్యే భవనాన్ని కార్మికులు ముట్టడించారు.

ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి... మహిళా కండక్టర్ అస్వస్థత

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీఎస్ ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడిని తలపెట్టారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళా కండక్టర్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి... మహిళా కండక్టర్ అస్వస్థత

ఇవీ చూడండి: అపార్ట్​మెంట్ గొడవలు... బాలుడిపై విచక్షణారహితంగా దాడి..

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీఎస్ ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడిని తలపెట్టారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళా కండక్టర్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి... మహిళా కండక్టర్ అస్వస్థత

ఇవీ చూడండి: అపార్ట్​మెంట్ గొడవలు... బాలుడిపై విచక్షణారహితంగా దాడి..

Intro:TG_KRN_61_11_SRCL_MLA_CAMPAFFICE_MUTTADI_AV_G1_TS10040_HD...

( )తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీఎస్ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడి ఈ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కి ఆర్టీసీ కార్మికులు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు లకు ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఓ మహిళా కండక్టర్ అశ్వత్థ గురైంది. వెంటనే ఆమెను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటి కైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.


Body:srcl


Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు.
Last Updated : Nov 12, 2019, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.