ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా కూలీ మృతి - women labor died in paddy purchase center

women labor died
ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళాకూలీ మృతి
author img

By

Published : May 6, 2020, 1:35 PM IST

Updated : May 6, 2020, 2:17 PM IST

13:29 May 06

ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా కూలీ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో విషాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో లక్ష్మి అనే  కూలీ మృతి చెందింది. వడదెబ్బ కారణంగా ఒక్కసారిగా కుప్పకూలి మరణించింది.

ఇదీ చూడండి: జానకంపేట్​లో క్షుద్రపూజల కలకలం

13:29 May 06

ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా కూలీ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో విషాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో లక్ష్మి అనే  కూలీ మృతి చెందింది. వడదెబ్బ కారణంగా ఒక్కసారిగా కుప్పకూలి మరణించింది.

ఇదీ చూడండి: జానకంపేట్​లో క్షుద్రపూజల కలకలం

Last Updated : May 6, 2020, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.