అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో 'గంగపుత్ర దివస్'ను సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్లో ఘనంగా నిర్వహించారు. గంగపుత్రుల పొట్టకొట్టే జీఓ నంబరు.6 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిరిసిల్ల గంగపుత్ర సంఘం అధ్యక్షులు కృష్ణహరి బెస్త డిమాండ్ చేశారు.
ఇకపై ఏటా గంగపుత్ర దివస్ వేడుకలు..
ఇకపై ఏటా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని రాష్ట్రంలో గంగపుత్ర దివస్గా నిర్వహిస్తామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఈ నెల 25 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు!