ETV Bharat / state

ఇళ్లల్లోకి చేరిన నీరు... ఆశ్రయం కల్పించిన అధికారులు - రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా వార్తలు

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్​నగర్​లోని ఇళ్లు నీటమునిగాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఆశ్రయం కల్పించారు అధికారులు.

flood waters enter into houses in rajanna sircilla district
ఇళ్లల్లోకి చేరిన నీరు... ఆశ్రయం కల్పించిన అధికారులు
author img

By

Published : Aug 20, 2020, 2:18 PM IST

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిరిసిల్ల పట్టణంలోని ఈదుల చెరువు పూర్తిగా నిండింది. చెరువులోని నీరు పట్టణపరిధిలోని ముష్టిపల్లి గ్రామం రాజీవ్​నగర్​లోని ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు.. వాళ్లను స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించి ఆశ్రయం కల్పించారు.

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిరిసిల్ల పట్టణంలోని ఈదుల చెరువు పూర్తిగా నిండింది. చెరువులోని నీరు పట్టణపరిధిలోని ముష్టిపల్లి గ్రామం రాజీవ్​నగర్​లోని ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు.. వాళ్లను స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించి ఆశ్రయం కల్పించారు.

ఇదీ చూడండి : తెలంగాణలో మరో 1,724 కరోనా కేసులు, 10 మంది మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.