ETV Bharat / state

గాల్లోకి కాల్పులు.. పోలీసుల విచారణ

ఓ విశ్రాంత ఆర్మీ జవాన్ చేసిన పని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఆ జవాన్​ను ఇప్పుడు పెద్దపల్లి పోలీసులు విచారిస్తున్నారు. ​

author img

By

Published : Feb 14, 2020, 12:30 PM IST

గాల్లోకి కాల్పులు.. పోలీసుల విచారణ
గాల్లోకి కాల్పులు.. పోలీసుల విచారణ
గాల్లోకి కాల్పులు.. పోలీసుల విచారణ

పెద్డపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో 45 రోజుల క్రితం విశ్రాంత ఆర్మీ జవాన్ తిరుమల్ రెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపాడు.

అయితే అతనికి తెలియకుండా గ్రామస్థులు ఆ దృశ్యాలను చరవాణిలో చిత్రీకరించారు. ఆ వీడియో రెండ్రోజుల క్రితం పోస్ట్​ చేశారు. ఇది గుర్తించిన పెద్దపల్లి పోలీసులు తిరుమల్ రెడ్డిని, అతని స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇవీ చూడండి: తల్లీకుమార్తె దారుణ హత్య.. అతని పనేనా?

గాల్లోకి కాల్పులు.. పోలీసుల విచారణ

పెద్డపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో 45 రోజుల క్రితం విశ్రాంత ఆర్మీ జవాన్ తిరుమల్ రెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపాడు.

అయితే అతనికి తెలియకుండా గ్రామస్థులు ఆ దృశ్యాలను చరవాణిలో చిత్రీకరించారు. ఆ వీడియో రెండ్రోజుల క్రితం పోస్ట్​ చేశారు. ఇది గుర్తించిన పెద్దపల్లి పోలీసులు తిరుమల్ రెడ్డిని, అతని స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇవీ చూడండి: తల్లీకుమార్తె దారుణ హత్య.. అతని పనేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.