ETV Bharat / state

బీటూసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ - groceries distribution to poor people

లాక్​డౌన్​ వల్ల ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు దాతలు అండగా నిలుస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు బీటూసీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు.

groceries distribution to poor people
పారిశ్రామిక ప్రాంత నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Jun 5, 2020, 2:58 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో లాక్​డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు బీటూసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. మార్కండేయ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు బైరం రవివర్మ పాల్గొని 60 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు.

హైదరాబాద్​కు చెందిన బీటూసీ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2800ల నిరుపేద కుటుంబాలకు సుమారు రూ. 2000 విలువ గల నిత్యావసర సరుకులు అందించినట్లు ఎండీ సతీశ్​ తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ బొట్ల సతీశ్​ చేస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు.

ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో లాక్​డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు బీటూసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. మార్కండేయ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు బైరం రవివర్మ పాల్గొని 60 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు.

హైదరాబాద్​కు చెందిన బీటూసీ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2800ల నిరుపేద కుటుంబాలకు సుమారు రూ. 2000 విలువ గల నిత్యావసర సరుకులు అందించినట్లు ఎండీ సతీశ్​ తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ బొట్ల సతీశ్​ చేస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు.

ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.