ETV Bharat / state

రెవెన్యూ కార్యాలయాలకు మూడురోజులు తాళం

తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకు నిరసనగా నిజామాబాద్‌ జిల్లాలో పలు తహసీల్దార్​ కార్యాలయాలు మూసివేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు రెవెన్యూ ఉద్యోగులు పేర్కొన్నారు.

author img

By

Published : Nov 5, 2019, 5:22 PM IST

రెవెన్యూ కార్యాలయాలకు మూడురోజులు తాళం

విజయారెడ్డి మృతికి సంతాపంగా నిజామాబాద్​ జిల్లా బాల్కొండ, ముప్కాల్​, మెండోరా తదితర మండలాల్లో తహసీల్దార్​ కార్యాలయాలు మూసివేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఆయా మండలాల్లో మీసేవా కేంద్రాలను కూడా మూసివేసి ఆపరేటర్లు బంద్ పాటించారు. బాల్గొండ తహసీల్దార్​ కార్యాలయం వద్ద విజయారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. కార్యాలయాలకు తాళం వేయడం వల్ల పనులు నిలిచిపోయాయి.

రెవెన్యూ కార్యాలయాలకు మూడురోజులు తాళం

ఇదీ చూడండి: ముగిసిన తహసీల్దార్​ విజయారెడ్డి అంత్యక్రియలు

విజయారెడ్డి మృతికి సంతాపంగా నిజామాబాద్​ జిల్లా బాల్కొండ, ముప్కాల్​, మెండోరా తదితర మండలాల్లో తహసీల్దార్​ కార్యాలయాలు మూసివేశారు. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఆయా మండలాల్లో మీసేవా కేంద్రాలను కూడా మూసివేసి ఆపరేటర్లు బంద్ పాటించారు. బాల్గొండ తహసీల్దార్​ కార్యాలయం వద్ద విజయారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. కార్యాలయాలకు తాళం వేయడం వల్ల పనులు నిలిచిపోయాయి.

రెవెన్యూ కార్యాలయాలకు మూడురోజులు తాళం

ఇదీ చూడండి: ముగిసిన తహసీల్దార్​ విజయారెడ్డి అంత్యక్రియలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.