ETV Bharat / state

పసుపుబోర్డు ఎందుకు సాధ్యం కాదో ఎంపీ చెప్పాలి: అన్వేష్​ రెడ్డి

author img

By

Published : Mar 30, 2021, 4:30 PM IST

పసుపు బోర్డు రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ సమాధానం చెప్పాలని... లేదంటే రాజీనామా చేయాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి డిమాండ్​ చేశారు. పసుపు బోర్డు, మద్దతు ధర కోసం ఎంపీ ఉద్యమం చేయాలని సూచించారు.

state kisan congress president anvesh reddy spoke on turmeric board
పసుపుబోర్డు ఎందుకు సాధ్యం కాదో ఎంపీ చెప్పాలి: అన్వేష్​ రెడ్డి

తమిళనాడులో పసుపు బోర్డు ఏర్పాటు ఎలా సాధ్యం.. ఇక్కడ ఎందుకు సాధ్యం కాదో ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి డిమాండ్​ చేశారు. లేదంటే రాజీనామా చేయాలన్నారు. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా భాజపా మేనిఫెస్టోలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఎంపీ అర్వింద్ రాజీనామా చేసి పసుపు బోర్డు, మద్దతు ధర కోసం నిజామాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టాలని సూచించారు. పసుపు రైతుల సంక్షేమం కోసం ఉద్యమం చేయాలని ఎంపీని కోరారు.

పసుపుబోర్డు ఎందుకు సాధ్యం కాదో ఎంపీ చెప్పాలి: అన్వేష్​ రెడ్డి

ఇదీ చదవండి: ధాన్యం కొనుగోళ్ల కోసం బ్యాంకు పూచీకత్తు: మంత్రి నిరంజన్‌రెడ్డి

తమిళనాడులో పసుపు బోర్డు ఏర్పాటు ఎలా సాధ్యం.. ఇక్కడ ఎందుకు సాధ్యం కాదో ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి డిమాండ్​ చేశారు. లేదంటే రాజీనామా చేయాలన్నారు. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా భాజపా మేనిఫెస్టోలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఎంపీ అర్వింద్ రాజీనామా చేసి పసుపు బోర్డు, మద్దతు ధర కోసం నిజామాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టాలని సూచించారు. పసుపు రైతుల సంక్షేమం కోసం ఉద్యమం చేయాలని ఎంపీని కోరారు.

పసుపుబోర్డు ఎందుకు సాధ్యం కాదో ఎంపీ చెప్పాలి: అన్వేష్​ రెడ్డి

ఇదీ చదవండి: ధాన్యం కొనుగోళ్ల కోసం బ్యాంకు పూచీకత్తు: మంత్రి నిరంజన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.