ETV Bharat / state

యోగా శిక్షణ తరగతులు ప్రారంభం - yoga

నిజామాబాద్​ జిల్లా ఖిల్లా డిచ్​పల్లి గ్రామంలో యోగా శిక్షణ తరగతులను టీఎస్​ఎస్పీ ఏడవ బెటాలియన్​ కమాండెంట్​ సాంబయ్య ప్రారంభించారు.

యోగా శిక్షణ తరగతులు ప్రారంభం
author img

By

Published : Jul 10, 2019, 11:04 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్​పల్లి గ్రామంలో యోగా శిక్షణ తరగతులను టీఎస్ఎస్పీ ఏడవ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ప్రారంభించారు. కర్నూలుకు చెందిన ప్రముఖ యోగా గురువు బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు పది రోజులపాటు కొనసాగుతాయని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

యోగా శిక్షణ తరగతులు ప్రారంభం

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్​పల్లి గ్రామంలో యోగా శిక్షణ తరగతులను టీఎస్ఎస్పీ ఏడవ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ప్రారంభించారు. కర్నూలుకు చెందిన ప్రముఖ యోగా గురువు బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు పది రోజులపాటు కొనసాగుతాయని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

యోగా శిక్షణ తరగతులు ప్రారంభం
tg_nzb_04_10_yoga_tharagathulu_av_TS10108 ( ). నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లోని ఖిల్లా డిచ్ పల్లి గ్రామంలో యోగా శిక్షణ తరగతులను టీఎస్ఎస్పి ఏడవ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలుకు చెందిన ప్రముఖ యోగా గురువు బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు పది రోజులపాటు కొనసాగుతాయని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.