ETV Bharat / state

కరోనాతో మరణించిన వ్యక్తి ఖననాన్ని అడ్డుకున్న స్థానికులు! - rituals of corona deadbody stopped at nizamabad

కరోనాతో మరణించిన వ్యక్తి ఖననాన్ని స్థానికులు అడ్డుకున్న ఘటన నిజామాబాద్ నగర శివారులోని రాజీవ్ గృహకల్ప వద్ద జరిగింది. 500 నివాస గృహాలున్న చోట కొవిడ్ మృతదేహాన్ని ఖననం చేయడం సరికాదంటూ కాలనీవాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

villagers stopped funeral of corona death at nizamabad
కరోనాతో మరణించిన వ్యక్తి ఖననాన్ని అడ్డుకున్న స్థానికులు!
author img

By

Published : Aug 1, 2020, 10:46 PM IST

నిజామాబాద్ నగర శివారు నాగారంలోని రాజీవ్ గృహకల్ప వద్దనున్న శ్మశానవాటికలో కరోనాతో మరణించిన వ్యక్తిని ఖననం చేస్తుంటే కాలనీవాసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరగగా.. సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగింది.

రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మొత్తం 500 నివాస గృహులున్నాయని.. ఇలాంటి చోట కొవిడ్ సోకి మరణించిన వ్యక్తిని ఖననం చేయడం సరికాదని కాలనీవాసులతో కలిసి కొందరు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చివరకు పోలీసుల బందోబస్తు మధ్య మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు.

నిజామాబాద్ నగర శివారు నాగారంలోని రాజీవ్ గృహకల్ప వద్దనున్న శ్మశానవాటికలో కరోనాతో మరణించిన వ్యక్తిని ఖననం చేస్తుంటే కాలనీవాసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరగగా.. సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగింది.

రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మొత్తం 500 నివాస గృహులున్నాయని.. ఇలాంటి చోట కొవిడ్ సోకి మరణించిన వ్యక్తిని ఖననం చేయడం సరికాదని కాలనీవాసులతో కలిసి కొందరు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చివరకు పోలీసుల బందోబస్తు మధ్య మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఇదీ చూడండి:ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాలను ఎలా హ్యాక్ చేశారంటే?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.