ETV Bharat / state

నీటిమట్టం తగ్గింది... ఆలయం బయటపడింది - ramalingeshwara temple came out on decreasing srsp water level

శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్టులో నీటిమట్టం పడిపోవడం వల్ల నిజామాబాద్​ జిల్లా పాతకూస్తపురం శివారులో పురాతన రామలింగేశ్వరాలయం బయటపడింది. చుట్టుపక్క ప్రాంతాల్లోని భక్తులు పెద్దఎత్తున ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

నీటిమట్టం తగ్గింది... ఆలయం బయటపడింది
author img

By

Published : May 20, 2019, 5:55 PM IST

నీటిమట్టం తగ్గింది... ఆలయం బయటపడింది

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం పాత కూస్తపురం శివారులోని పురాతన రామలింగేశ్వరాలయం మళ్లీ బయటపడింది. శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయిన సందర్భాల్లో ఆలయాలు బయటపడుతుంటాయి. ప్రాజెక్టు నిర్మాణంతో పురం చుట్టుపక్కల గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శ్రీరాముడు అరణ్యవాసంలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటిస్తూ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల పురంలో రామలింగేశ్వరాలయం, ఉపఆలయాలు ఏర్పడ్డాయి. ఎస్సారెస్పీలో నీటిమట్టం పడిపోయినప్పుడు ఈ ఆలయాలు బయటపడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక ఇప్పటివరకు రామలింగేశ్వరాలయం ఏడుసార్లు బయటపడింది.

ఇదీ చూడండి : ఎగ్జిట్​ పోల్స్​తో బుల్​ జోరు- లాభాల హోరు

నీటిమట్టం తగ్గింది... ఆలయం బయటపడింది

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం పాత కూస్తపురం శివారులోని పురాతన రామలింగేశ్వరాలయం మళ్లీ బయటపడింది. శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయిన సందర్భాల్లో ఆలయాలు బయటపడుతుంటాయి. ప్రాజెక్టు నిర్మాణంతో పురం చుట్టుపక్కల గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శ్రీరాముడు అరణ్యవాసంలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటిస్తూ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల పురంలో రామలింగేశ్వరాలయం, ఉపఆలయాలు ఏర్పడ్డాయి. ఎస్సారెస్పీలో నీటిమట్టం పడిపోయినప్పుడు ఈ ఆలయాలు బయటపడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక ఇప్పటివరకు రామలింగేశ్వరాలయం ఏడుసార్లు బయటపడింది.

ఇదీ చూడండి : ఎగ్జిట్​ పోల్స్​తో బుల్​ జోరు- లాభాల హోరు

Intro:

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం పాత కూస్త పురం శివారులోని పురాతన రామలింగేశ్వరాలయం మళ్లీ బయటపడింది..


Body:బైట్స్:

1)భక్తుడు
2)భక్తుడు
3)భక్తుడు.


Conclusion:చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే దర్శిస్తున్నారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో పురం చుట్టుపక్కల గ్రామాలు ముంపునకు గురయ్యాయి పురంలో వెలసిన ప్రసిద్ధి రామలింగేశ్వరాలయం, ఉప ఆలయాలు ఉన్నాయి శ్రీరాముడు అరణ్యవాసం లో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటిస్తూ ఈ శివలింగాన్ని ప్రతిష్టించి నట్లు స్థలపురాణం చెబుతోంది కరువు పరిస్థితులు ప్రాజెక్టులో నీటిమట్టం స్టోరేజ్ కి పడిపోయిన సందర్భాల్లో ఆలయాలు ఇలా బయటపడుతుంటాయి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇప్పటివరకు రామలింగేశ్వరాలయం ఏడూసార్లు బయటపడింది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.