ETV Bharat / state

'నిజాం షుగర్స్ లిక్విడేషన్​ను రద్దు చేయాలి'

నిజామాబాద్​ జిల్లా శక్కర్​నగర్​లో శివసేన కార్యకర్తలు, నిజాం షుగర్స్ పరిశ్రమ కార్మికులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ లిక్విడేషన్​ను రద్దు చేసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jun 15, 2019, 5:55 PM IST

నిజం షుగర్స్ ముందు శివసేన ధర్నా

నిజాం షుగర్స్​ పరిశ్రమ లిక్విడేషన్​ను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు నిజామాబాద్​ జిల్లా బోధన్​ శక్కర్​నగర్​లో ఆందోళన చేపట్టారు. 2014లో అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని..కానీ ఇప్పుడు దాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లిక్విడేషన్​ను రద్దు చేయాలని ఫ్యాక్టరీ ముందు బైఠాయించారు.

నిజం షుగర్స్ ముందు శివసేన ధర్నా

నిజాం షుగర్స్​ పరిశ్రమ లిక్విడేషన్​ను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు నిజామాబాద్​ జిల్లా బోధన్​ శక్కర్​నగర్​లో ఆందోళన చేపట్టారు. 2014లో అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని..కానీ ఇప్పుడు దాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లిక్విడేషన్​ను రద్దు చేయాలని ఫ్యాక్టరీ ముందు బైఠాయించారు.

నిజం షుగర్స్ ముందు శివసేన ధర్నా
Intro:TG_NZB_02_15_NIJAM_SUGARS_LIQUIDATION_NIRASISTU_DARNA_AVB_C8
()
ఆసియా ఖండంలోనే పెద్దదైన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ ను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు బోధన్ శక్కర్ నగర్ లో ని ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం 2014 లో అధికారంలోకి రాగానే వంద రోజుల్లో తెరిపిస్తామని చెప్పి చివరకు ఫ్యాక్టరీ ని అమ్మేసే స్థితికి తీసుకువచ్చి కార్మికుల పొట్టలు కొట్టిందని, వెంటనే ప్రభుత్వం స్పందించి లిక్విడేషన్ ను రద్దు చేయాలని కోరారు. ఫ్యాక్టరీ ముందు శివ సేన కార్యకర్తలు, కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు.
Byte: పసులోటి గోపి కిషన్, శివ సేన నాయకుడు
End


Body:TG_NZB_02_15_NIJAM_SUGARS_LIQUIDATION_NIRASISTU_DARNA_AVB_C8
()
ఆసియా ఖండంలోనే పెద్దదైన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ ను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు బోధన్ శక్కర్ నగర్ లో ని ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం 2014 లో అధికారంలోకి రాగానే వంద రోజుల్లో తెరిపిస్తామని చెప్పి చివరకు ఫ్యాక్టరీ ని అమ్మేసే స్థితికి తీసుకువచ్చి కార్మికుల పొట్టలు కొట్టిందని, వెంటనే ప్రభుత్వం స్పందించి లిక్విడేషన్ ను రద్దు చేయాలని కోరారు. ఫ్యాక్టరీ ముందు శివ సేన కార్యకర్తలు, కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు.
Byte: పసులోటి గోపి కిషన్, శివ సేన నాయకుడు
End


Conclusion:TG_NZB_02_15_NIJAM_SUGARS_LIQUIDATION_NIRASISTU_DARNA_AVB_C8
()
ఆసియా ఖండంలోనే పెద్దదైన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ ను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు బోధన్ శక్కర్ నగర్ లో ని ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం 2014 లో అధికారంలోకి రాగానే వంద రోజుల్లో తెరిపిస్తామని చెప్పి చివరకు ఫ్యాక్టరీ ని అమ్మేసే స్థితికి తీసుకువచ్చి కార్మికుల పొట్టలు కొట్టిందని, వెంటనే ప్రభుత్వం స్పందించి లిక్విడేషన్ ను రద్దు చేయాలని కోరారు. ఫ్యాక్టరీ ముందు శివ సేన కార్యకర్తలు, కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు.
Byte: పసులోటి గోపి కిషన్, శివ సేన నాయకుడు
End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.