ETV Bharat / state

ఇంటర్​బోర్డు పనితీరుకు నిరసనగా పీడీఎస్​యూ ధర్నా

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఇంటర్​బోర్డు పనితీరుకు నిరసనగా పీడీఎస్​యూ ధర్నా చేపట్టింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీలుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.

author img

By

Published : Apr 24, 2019, 5:46 PM IST

పీడీఎస్​యూ ధర్నా

ఇంటర్ బోర్డు పనితీరును నిరసిస్తూ నిజామాబాద్​లో పీడీఎస్​యూ ఆందోళన చేపట్టింది. ఫలితాల్లో తప్పులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు కోరారు. ఇంటర్​ బోర్డు కార్యదర్శి అశోక్ ,విద్యా శాఖ మంత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవకతవకలకు నిరసనగా ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. చనిపోయిన విద్యార్థులకు 10 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలన్నారు. ఎలాంటి రుసుము వసూలు చేయకుండా సమాధాన పత్రాల పునఃపరిశీలన చేయానలి డిమాండ్ చేశారు.

ఇంటర్ బోర్డు పనితీరును నిరసిస్తూ నిజామాబాద్​లో పీడీఎస్​యూ ఆందోళన చేపట్టింది. ఫలితాల్లో తప్పులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు కోరారు. ఇంటర్​ బోర్డు కార్యదర్శి అశోక్ ,విద్యా శాఖ మంత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవకతవకలకు నిరసనగా ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. చనిపోయిన విద్యార్థులకు 10 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలన్నారు. ఎలాంటి రుసుము వసూలు చేయకుండా సమాధాన పత్రాల పునఃపరిశీలన చేయానలి డిమాండ్ చేశారు.

పీడీఎస్​యూ ధర్నా

ఇవీ చూడండి: రేపు కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్ ధర్నాలు: ఉత్తమ్​

Intro:tg_nzb_05_23_pdsu_dharna_avb_c13 ( )ఇంటర్ బోర్డు తీరును నిరసిస్తూ నిజామాబాద్ నగరంలో పి.వై.ఎల్ మరియు పి.డి.ఎస్.యు సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఫలితాలలో తప్పులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. సమాధాన పత్రాల మూల్యాంకన లో జరిగిన తప్పిదాల వల్ల పరీక్షలు బాగా రాసిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీనికి కారకులైన బోర్డు కార్యదర్శి అశోక్ ,విద్య శాఖ మంత్రి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల అవకతవకలకు నిరసనగా పట్టణంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాఅధికారి కార్యాలయం ముందు ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇంతా జరిగిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. చనిపోయిన విద్యార్థులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. సమాధానం పత్రాల పునఃపరిశీలనకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పరిశీలించాలని పివైఎల్ నాయకుడు సుధాకర్ పేర్కొన్నారు....byte byte...... పి వై ఎల్ జిల్లా నాయకుడు సుధాకర్


Body:ramakrishna


Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.