ETV Bharat / state

రోడ్లను శుభ్రపరిచిన నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ - రోడ్లను శుభ్రపరిచిన నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్

మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నగరంలోని రోడ్లను శుభ్రం చేశారు జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు.

nizamabad zp chairmen vittal rao latest news
రోడ్లను శుభ్రపరిచిన నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్
author img

By

Published : Aug 9, 2020, 3:52 PM IST

రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు నిజామాబాజ్ జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు. అందులో భాగంగానే పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి నగరంలోని లక్ష్మీ ప్రియా నగర్​, కస్తూరీ గార్డెన్ కాలనీల్లోని రోడ్లను శుభ్రపరిచారు.

అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రజలందరూ ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొని ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా మురుగు నీటిని తొలగించుకోవాలని సూచించారు.

రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు నిజామాబాజ్ జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు. అందులో భాగంగానే పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి నగరంలోని లక్ష్మీ ప్రియా నగర్​, కస్తూరీ గార్డెన్ కాలనీల్లోని రోడ్లను శుభ్రపరిచారు.

అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రజలందరూ ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొని ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా మురుగు నీటిని తొలగించుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.