ETV Bharat / state

త్వరలోనే గూడ్స్​ షెడ్​ పనులు పూర్తి చేస్తాం : ఎంపీ అర్వింద్

author img

By

Published : Dec 21, 2020, 5:35 PM IST

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో నిర్మిస్తున్న అదనపు గూడ్స్​ షెడ్​ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్​ తెలిపారు. పనుల పురోగతిపై రైల్వేస్టేషన్​కు వెళ్లి పరిశీలించారు.

nizamabad-mp-dharmapuri-arvind-visits-dichpally-railway-station
త్వరలోనే గూడ్స్​ షెడ్​ పనులు పూర్తి చేస్తాం : ఎంపీ అర్వింద్

నిజామాబాద్​ జంక్షన్​పై ఒత్తిడి తగ్గించేందుకే డిచ్​పల్లిలో అదనపు గూడ్స్​ షెడ్​ను నిర్మిస్తున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్​ పేర్కొన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.

డిచ్​పల్లి రైల్వేస్టేషన్​కు వెళ్లి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గూడ్స్​ షెడ్​ నిర్మాణ పనులను పరిశీలించారు. స్టేషన్​ అభివృద్ధికి అన్నివిధాల సహకారం అందిస్తామని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. ​

ఇదీ చూడండి:గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: భాజపా

నిజామాబాద్​ జంక్షన్​పై ఒత్తిడి తగ్గించేందుకే డిచ్​పల్లిలో అదనపు గూడ్స్​ షెడ్​ను నిర్మిస్తున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్​ పేర్కొన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.

డిచ్​పల్లి రైల్వేస్టేషన్​కు వెళ్లి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గూడ్స్​ షెడ్​ నిర్మాణ పనులను పరిశీలించారు. స్టేషన్​ అభివృద్ధికి అన్నివిధాల సహకారం అందిస్తామని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. ​

ఇదీ చూడండి:గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.