ETV Bharat / state

అత్యధికంగా నిజామాబాద్ లోక్​సభ స్థానం నుంచే...

అత్యధికంగా నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 189 మంది నామినేషన్లు దాఖలు చేయాగా నలుగురు ఉపసంహరించుకున్నారు.

author img

By

Published : Mar 31, 2019, 11:20 PM IST

Updated : Apr 9, 2019, 6:20 PM IST

అత్యధికంగా నిజామాబాద్ లోక్​సభ స్థానం నుంచే...

నిజామాబాద్ లోక్​సభ స్థానం నుంచి మొత్తం 185మంది బరిలో ఉన్నారు. 189మంది నామపత్రాలు దాఖలు చేయగా నలుగురు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్​ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్​, భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ మధ్యపోటీ నెలకొంది.

అత్యధికంగా నిజామాబాద్ లోక్​సభ స్థానం నుంచే...

ఇవీ చూడండి:మహబూబ్​నగర్ లోక్​స్థానానికి బరిలో నిలిచింది వీరే

నిజామాబాద్ లోక్​సభ స్థానం నుంచి మొత్తం 185మంది బరిలో ఉన్నారు. 189మంది నామపత్రాలు దాఖలు చేయగా నలుగురు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్​ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్​, భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ మధ్యపోటీ నెలకొంది.

అత్యధికంగా నిజామాబాద్ లోక్​సభ స్థానం నుంచే...

ఇవీ చూడండి:మహబూబ్​నగర్ లోక్​స్థానానికి బరిలో నిలిచింది వీరే

Intro:Body:Conclusion:
Last Updated : Apr 9, 2019, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.