ETV Bharat / state

జర్నలిస్టులకు మాస్కులు పంపిణీ చేసిన నిజామాబాద్​ కాంగ్రెస్​ నేతలు - nizamabad congress leaders distributed masks to journalists

కరోనా వంటి కష్టకాలంలోనూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి నిజామాబాద్​ కాంగ్రెస్​ నాయకులు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.

nizamabad congress leaders distributed masks to reporters
జర్నలిస్టులకు మాస్కులు పంపిణీ చేసిన నిజామాబాద్​ కాంగ్రెస్​ నేతలు
author img

By

Published : Aug 25, 2020, 10:17 PM IST

కరోనా ఆపత్కాలంలో అందరి కంటే ముందుండి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విలేకరులకు నిజామాబాద్ నగర కాంగ్రెస్​ నాయకులు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఓ వైపు మహమ్మారి విజృంభిస్తున్నా.. ధైర్యం చేసి ప్రజలకు కరోనాపై కచ్చితమైన సమాచారాన్ని అందిస్తోన్న జర్నలిస్టులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అభినందించారు.

ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు, ఇంఛార్జ్ తాహెర్​బిన్ హందాన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు.

కరోనా ఆపత్కాలంలో అందరి కంటే ముందుండి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విలేకరులకు నిజామాబాద్ నగర కాంగ్రెస్​ నాయకులు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఓ వైపు మహమ్మారి విజృంభిస్తున్నా.. ధైర్యం చేసి ప్రజలకు కరోనాపై కచ్చితమైన సమాచారాన్ని అందిస్తోన్న జర్నలిస్టులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అభినందించారు.

ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు, ఇంఛార్జ్ తాహెర్​బిన్ హందాన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.