ETV Bharat / state

BJP: భాజపా ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

author img

By

Published : May 30, 2021, 3:21 PM IST

నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ(NDA) ప్రభుత్వం విజయవంతంగా ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా భాజపా(BJP) అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య నిత్యావసరాలు పంపిణీ చేశారు. 22 డివిజన్​లో కరోనాతో మృతి చెందిన 6 కుటుంబాలకు బియ్యం, కిరాణా సరకులు అందించారు.

BJP: భాజపా ఆధ్వర్యంలో సరకుల పంపిణీ
BJP: భాజపా ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

నిజామాబాద్ జిల్లా భాజపా(BJP) అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య నిత్యావసరాలు పంపిణీ చేశారు. 22 డివిజన్​లో కరోనాతో మృతి చెందిన 6 కుటుంబాలకు బియ్యం, కిరాణా సరకులు అందించారు. 26వ డివిజన్​లో మున్సిపల్ కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ(NDA) ప్రభుత్వం విజయవంతంగా ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పార్టీ పిలుపు మేరకు సేవా హీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఈ ఏడేళ్ల కాలంలో మోదీ సాహసోపేత నిర్ణయాలతో, అద్భత సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్నారుని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వైష్ణవి, పంచారెడ్డి లింగం పాల్గోన్నారు.

నిజామాబాద్ జిల్లా భాజపా(BJP) అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య నిత్యావసరాలు పంపిణీ చేశారు. 22 డివిజన్​లో కరోనాతో మృతి చెందిన 6 కుటుంబాలకు బియ్యం, కిరాణా సరకులు అందించారు. 26వ డివిజన్​లో మున్సిపల్ కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ(NDA) ప్రభుత్వం విజయవంతంగా ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పార్టీ పిలుపు మేరకు సేవా హీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఈ ఏడేళ్ల కాలంలో మోదీ సాహసోపేత నిర్ణయాలతో, అద్భత సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్నారుని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వైష్ణవి, పంచారెడ్డి లింగం పాల్గోన్నారు.

ఇదీ చదవండి: Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.