ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల రిలే నిరాహార దీక్ష - పారిశుద్ధ్య కార్మికుల రిలే నిరాహార దీక్ష

తమ సమస్యలు పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలకేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

పారిశుద్ధ్య కార్మికుల రిలే నిరాహార దీక్ష
author img

By

Published : Jul 16, 2019, 3:19 PM IST

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా.. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.8,500 జీతం చెల్లించాలని... ఉదోగ భద్రత కల్పించాలని సీఐటీయూ ఉపాధ్యక్షుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని.. లేనిపక్షంలో రిలే నిరాహారదీక్షలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

పారిశుద్ధ్య కార్మికుల రిలే నిరాహార దీక్ష

ఇదీ చదవండిః 'ఇప్పుడు మనం జలసంక్షోభ స్థితిలో ఉన్నాం'

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా.. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.8,500 జీతం చెల్లించాలని... ఉదోగ భద్రత కల్పించాలని సీఐటీయూ ఉపాధ్యక్షుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని.. లేనిపక్షంలో రిలే నిరాహారదీక్షలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

పారిశుద్ధ్య కార్మికుల రిలే నిరాహార దీక్ష

ఇదీ చదవండిః 'ఇప్పుడు మనం జలసంక్షోభ స్థితిలో ఉన్నాం'

Intro:Tg_nzb_02_16_citu_relay_nirahara_diksha_avb_ts10122

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం లో పారిశుద్ధ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయం లో పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఎనిమిది వేల 500 రూపాయలు మరియు ఉద్యోగ భద్రత పీఎఫ్ ఈఎస్ఐ అన్ని భద్రత సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్న పారిశుద్ధ కార్మికుల పై ఇంత నిర్లక్ష్య ధోరణి వహిస్తుండడం సరైన పద్ధతి కాదని ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంలో మాట్లాడుతూ జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు నన్నే సాబ్ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల కు అన్ని భద్రత సౌకర్యాలు కల్పించాలని వెంటనే 8500 రూపాయలు జీతం చెల్లించాలని ఉద్యోగ భద్రత పీఎఫ్ ఈఎస్ఐ అన్ని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు లేదంటేఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు నన్నేసాబ్ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నిరసన రిలే నిరాహార దీక్షలను ఉధృతంగా చేపట్టామని తెలిపారుBody:నర్సింలు బాన్సువాడConclusion:9676836213

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.