ETV Bharat / state

ఎంపీ అర్వింద్​పై పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే బాజిరెడ్డి - తెలంగాణ వార్తలు

తనపై నిరాధార ఆరోపణలు చేసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్​పై పరువు నష్టం దావా వేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అర్వింద్ వైఖరిని తప్పు పట్టారు.

ఎంపీ అర్వింద్​పై పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే బాజిరెడ్డి
ఎంపీ అర్వింద్​పై పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే బాజిరెడ్డి
author img

By

Published : Nov 12, 2020, 6:51 PM IST

తాను రౌడీయిజం చేస్తున్నానంటూ నిజామాబాద్​ ఎంపీ అర్పింద్​ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాటలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.

ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పసుపు బోర్డు తెస్తానని ఎన్నికల్లో గెలిచిన అర్వింద్ తన పదవీ కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు.

తాను రౌడీయిజం చేస్తున్నానంటూ నిజామాబాద్​ ఎంపీ అర్పింద్​ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాటలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.

ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పసుపు బోర్డు తెస్తానని ఎన్నికల్లో గెలిచిన అర్వింద్ తన పదవీ కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌ బంజారాహిల్స్​లో ఉద్రిక్తత.. ముగ్గురి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.