ETV Bharat / state

రోడ్డుపై మిషన్ భగీరథ ఫౌంటెయిన్ - NIZAMABAD DISTRICT LATEST NEWS

నిజామాబాద్ జిల్లా చాంద్రాయన్​పల్లి సమీపంలో మిషన్​ భగీరథ పైపులైన్​ లీకైంది. పెద్దఎత్తున నీరు ఎగిసిపడటంతో తాగునీరంతా వృథాగా పోయింది.

భగీరథ పైప్​లైన్ లీక్​
భగీరథ పైప్​లైన్ లీక్​
author img

By

Published : Jun 3, 2021, 7:27 AM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్​వాయి మండలం చాంద్రాయన్​పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై మిషన్​ భగీరథ పైప్​లైన్​ బుధవారం లీకైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న పైప్​లైన్ లీకేజీతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది.

పైపుల నిర్మాణంలో నిర్లక్ష్యంతోనే తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంటలు చేతికందే సమయంలో ఇలాంటి లీకేజీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. లీకేజీలను పకడ్బందీగా అరికట్టాలని కోరుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ఇందల్​వాయి మండలం చాంద్రాయన్​పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై మిషన్​ భగీరథ పైప్​లైన్​ బుధవారం లీకైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న పైప్​లైన్ లీకేజీతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది.

పైపుల నిర్మాణంలో నిర్లక్ష్యంతోనే తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంటలు చేతికందే సమయంలో ఇలాంటి లీకేజీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. లీకేజీలను పకడ్బందీగా అరికట్టాలని కోరుతున్నారు.

భగీరథ పైప్​లైన్ లీక్​

ఇదీ చూడండి: Krishna Water: 'కృష్ణా బేసిన్​లో నీరు వినియోగించుకునేలా మార్పు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.