ETV Bharat / state

అమ్మవారికి బోనం ఎత్తిన ఆ నగర మేయర్

author img

By

Published : Jul 13, 2020, 12:50 PM IST

నిజామాబాద్​లోని బహుజన కాలనీల్లో నల్లపోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల పండుగలో మేయర్​ నీతూకిరణ్​ బోనం ఎత్తుకున్నారు. కరోనా మహమ్మరి నియంత్రణలోకి రావాలని అమ్మవారికి బోనం సమర్పించి వేడుకున్నారు.

mayar participated in bonalu celebrations in nizamabad
అమ్మవారికి బోనం ఎత్తిన ఆ నగర మేయర్

నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీలో నల్ల పోచమ్మ అమ్మవారికి ఆదివారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన బోనాల పండుగలో మేయర్ దండు నీతూ కిరణ్ బోనమెత్తారు. బోనం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా బోనాల పండుగ జరుపుకోవాల్సి వస్తోందన్నారు. అమ్మవారి దయతో కరోనా మహమ్మారి నియంత్రణలోకి రావాలని ఆకాంక్షించారు.

నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీలో నల్ల పోచమ్మ అమ్మవారికి ఆదివారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన బోనాల పండుగలో మేయర్ దండు నీతూ కిరణ్ బోనమెత్తారు. బోనం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా బోనాల పండుగ జరుపుకోవాల్సి వస్తోందన్నారు. అమ్మవారి దయతో కరోనా మహమ్మారి నియంత్రణలోకి రావాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.