ETV Bharat / state

ముప్కాల్​ పంప్​హౌస్​ వద్ద కార్మికుడి మరణం - sriram sagar project

సేఫ్టీ బెల్ట్​ తెగి కార్మికుడు మరణించిన ఘటన నిజామాబాద్​ జిల్లా మెండోరాలో జరిగింది. ముప్కాల్​ పంప్​హౌస్​ సర్జీ పూల్​పైకి ఎక్కి పని చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కార్మికుడి మరణం
author img

By

Published : Oct 26, 2019, 12:28 PM IST

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకంలో భాగంగా ముప్కాల్​లో నిర్మిస్తున్న పంప్ హౌస్ వద్ద శైలేంద్ర అనే కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పంప్​హౌస్​ సర్జీ పూల్​పైకి ఎక్కి సెంట్రింగ్ పని చేస్తుండగా సేఫ్టీ బెల్ట్ తెగిపోయి కింద పడ్డారు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడు జార్ఖండ్​లోని గర్వ జిల్లాకు చెందినవాడు.

ముప్కాల్​ పంప్​హౌస్​ వద్ద కార్మికుడి మరణం

ఇదీ చూడండి: పడిలేచిన 'మహా' కెరటం పవార్‌!

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకంలో భాగంగా ముప్కాల్​లో నిర్మిస్తున్న పంప్ హౌస్ వద్ద శైలేంద్ర అనే కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పంప్​హౌస్​ సర్జీ పూల్​పైకి ఎక్కి సెంట్రింగ్ పని చేస్తుండగా సేఫ్టీ బెల్ట్ తెగిపోయి కింద పడ్డారు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడు జార్ఖండ్​లోని గర్వ జిల్లాకు చెందినవాడు.

ముప్కాల్​ పంప్​హౌస్​ వద్ద కార్మికుడి మరణం

ఇదీ చూడండి: పడిలేచిన 'మహా' కెరటం పవార్‌!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.