కన్నుల పండువగా శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు నిజామాబాద్ జిల్లా నర్సింగ్పల్లి గ్రామంలో ఇందూరు తిరుమల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారికి వేద పండితులు విశేష అభిషేకాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. దేవనాథ జీయర్ పర్యవేక్షణలో అర్చకులు స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'కేసీఆర్, మోదీకి మోసం చేయడం బాగా అలవాటైంది'