ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశంగా జల సంరక్షణ'

నీటి సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర జల శక్తి యోజన జాతీయ నోడల్​ అధికారి నికుంజ కిశోర్​ సుందరాయ్ విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Jul 9, 2019, 10:23 AM IST

' కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశంగా జల సంరక్షణ'

నీటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జల శక్తి యోజన జాతీయ నోడల్​ అధికారి నికుంజ కిశోర్​ సుందరాయ్​ తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం నిజామాబాద్ వచ్చిన సుందరాయ్​ ​కలెక్టరేట్​లో జరిగిన కార్యక్రమంలో నీటి పొదుపు, భూగర్భ జలాల పెరుగుదలపై అవగాహన కల్పించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ రామ్మోహన్​రావు పాల్గొన్నారు.

' కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశంగా జల సంరక్షణ'
ఇవీ చూడండి: గోదావరి గలగల... కాళేశ్వరం కాలువలకు జలకళ

నీటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జల శక్తి యోజన జాతీయ నోడల్​ అధికారి నికుంజ కిశోర్​ సుందరాయ్​ తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం నిజామాబాద్ వచ్చిన సుందరాయ్​ ​కలెక్టరేట్​లో జరిగిన కార్యక్రమంలో నీటి పొదుపు, భూగర్భ జలాల పెరుగుదలపై అవగాహన కల్పించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ రామ్మోహన్​రావు పాల్గొన్నారు.

' కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశంగా జల సంరక్షణ'
ఇవీ చూడండి: గోదావరి గలగల... కాళేశ్వరం కాలువలకు జలకళ
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.