ETV Bharat / state

'ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి'

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్​లో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమురం భీం చిత్రపటానికి నివాళులు అర్పించి, జెండా ఎగురవేశారు.

author img

By

Published : Aug 9, 2020, 5:26 PM IST

international aadiasi day celebrations in chepur
'ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి'

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్​లో ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆదివాసీ నాయకపోడ్​ సంఘ సభ్యులు కుమురం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ మాజీ సర్పంచ్ పొద్దుటూరి సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. ఆగస్టు 9ని సెలవు దినంగా ప్రకటించి... ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేపూర్ సర్పంచ్ ఇందూరు సాయన్న, ఎంపీటీసీ బాల నర్సయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యుడు సందన్న, గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షుడు మీనుగు రవి, ఆదివాసీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్​లో ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆదివాసీ నాయకపోడ్​ సంఘ సభ్యులు కుమురం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ మాజీ సర్పంచ్ పొద్దుటూరి సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. ఆగస్టు 9ని సెలవు దినంగా ప్రకటించి... ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేపూర్ సర్పంచ్ ఇందూరు సాయన్న, ఎంపీటీసీ బాల నర్సయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యుడు సందన్న, గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షుడు మీనుగు రవి, ఆదివాసీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,982 కరోనా కేసులు... 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.