ETV Bharat / state

ఎస్పారెస్పీకి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు - srsp project gates opened latest News

ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాం సాగర్​ జలాశయానికి వరద భారీగా పొటెత్తుతోంది. ఫలితంగా వరద నీటిని దిగువన గోదావరిలోకి అధికారులు విడుదల చేశారు.

ఎస్పారెస్పీకి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు
ఎస్పారెస్పీకి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు
author img

By

Published : Sep 20, 2020, 2:24 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి వరద నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి వరద నీరు భారీగా వస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని మిగులు వరదను నదిలోకి వదిలేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రస్తుతం 1090 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. జలాశయ పూర్థి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 84 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి వరద నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి వరద నీరు భారీగా వస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని మిగులు వరదను నదిలోకి వదిలేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రస్తుతం 1090 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. జలాశయ పూర్థి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 84 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇవీ చూడండి : గూడ్స్‌ బండీ... కొత్తగా మారెనండీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.