ETV Bharat / state

సర్కారే కొనాలే....!

''ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కనీనం పెట్టుబడిలో సగం కూడా వస్తలేదు. ప్రైవేటోళ్లేమో దోచుకుంటున్నరు''. ఇది పసుపు, ఎర్రజొన్న రైతుల ఆవేదన.

author img

By

Published : Feb 7, 2019, 2:59 PM IST

మద్ధతు ధర ప్రకటించాలని ఆర్మూర్​లో రైతుల ధర్నా

మద్ధతు ధర ప్రకటించాలని ఆర్మూర్​లో రైతుల ధర్నా
నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లోని మామిడిపల్లి కూడలిలో రైతులు ఆందోళనకు దిగారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పంటలను ఆహార పంటలుగా గుర్తించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.
undefined
ధర్నాలో పాల్గొనేందుకు వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

మద్ధతు ధర ప్రకటించాలని ఆర్మూర్​లో రైతుల ధర్నా
నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లోని మామిడిపల్లి కూడలిలో రైతులు ఆందోళనకు దిగారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పంటలను ఆహార పంటలుగా గుర్తించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.
undefined
ధర్నాలో పాల్గొనేందుకు వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
Intro:tg_wgl_61_07_central_lighting_shankusthapana__ab_c10.
జనగామ నగర అభివృద్ధికి తెలంగాణ నగర అభివృద్ధి సంస్థ మంజూరు చేసిన 30 కోట్లు నిధులతో నగరంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్ల అభివృద్ధి మరియు పలు అభివృద్ధి పనులకు జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... ఆరు నెలల క్రితమే నిధులు మంజూరైనా ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆలస్యమయ్యాయని, మళ్లీ ఎన్నికల కోడ్ అమలు కాకముందే పనులు ప్రారంభించి, పూర్తి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితో జనగామ జిల్లాను సాధించుకున్నామని, అలాగే జనగామ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందరూ సహకరించాలని కోరారు. అన్ని నగరపాలక సంస్థలకు 20 కోట్లు మంజూరు చేస్తే, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కృషి వల్ల జనగామ 30 కోట్లు మంజూరయ్యాయని దీంతో అన్ని జిల్లా కేంద్రాల కంటే సుందరీకరణ లో ముందుండాలని సూచించారు .
బైట్ : బూర నర్సయ్య గౌడ్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు


Body:1


Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.