నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కల్, మెండోరా మండలాల్లో దాతలు వలస కూలీల ఆకలి తీరుస్తున్నారు. బాల్కొండ మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిపై తిరుగుతూ... వలస కూలీలకు భోజనం, మజ్జిగ, రొట్టెలు, అందిస్తున్నారు.
లాక్డౌన్తో ఉపాధిలేక జాతీయ రహదారి గుండా సొంతూరుకు వెళ్తున్న కూలీలకు, బాటసారులకు దాతలు భోజనం, నీటిని అందిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనాను నియంత్రించే టోపీ..