ETV Bharat / state

పోలీసుల రక్త దానం.. యువతకు ఆదర్శం - పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలోని పోలీసు కార్యాలయం ప్రశాంతి నిలయంలో పోలీసులు రక్తదాన శిబిరం

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలోని పోలీసు కార్యాలయం ప్రశాంతి నిలయంలో పోలీసులు రక్తదాన శిబిరం చేపట్టారు.

పోలీసుల రక్త దానం.. ఇతరులకు ఆదర్శం
author img

By

Published : Oct 20, 2019, 12:59 PM IST

నిజామాబాద్ నగరంలోని పోలీస్​హెడ్​క్వార్టర్స్​ ప్రశాంతి నిలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అడిషనల్ కమిషనర్ శ్రీధర్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా తానే స్వయంగా రక్తదానం చేశారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రజలకు చాటిచెప్పేందుకే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. రక్తదాన శిబిరంలో పోలీసు సిబ్బంది, ఇతర యువకులు పాల్గొన్నారు.

పోలీసుల రక్త దానం.. ఇతరులకు ఆదర్శం

ఇదీ చూడండి : మనసు దోచేస్తున్న మంచు తెరలు

నిజామాబాద్ నగరంలోని పోలీస్​హెడ్​క్వార్టర్స్​ ప్రశాంతి నిలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అడిషనల్ కమిషనర్ శ్రీధర్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా తానే స్వయంగా రక్తదానం చేశారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రజలకు చాటిచెప్పేందుకే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. రక్తదాన శిబిరంలో పోలీసు సిబ్బంది, ఇతర యువకులు పాల్గొన్నారు.

పోలీసుల రక్త దానం.. ఇతరులకు ఆదర్శం

ఇదీ చూడండి : మనసు దోచేస్తున్న మంచు తెరలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.