దేవి నవరాత్రులలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో యువతి యువకులు దాండియా కోలాహలంగా ఆడారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గల దేవి మండపం వద్ద మార్వాడీ యువతి, యువకులు సంప్రదాయ దుస్తుల్లో దాండియా, కోలాటాలు ఆడి... చూపరులను ఆద్యంతం కట్టిపడేసారు.
ఇవీ చూడండి: స్వర్ణరథం, అశ్వవాహనం... శ్రీవారి కల్కి అవతారం దర్శనం