ETV Bharat / state

విద్యుదాఘాతంతో దంపతులు మృతి

author img

By

Published : May 12, 2020, 11:59 AM IST

Updated : May 12, 2020, 3:48 PM IST

couple died by current shock
విద్యుదాఘాతంతో దంపతులు మృతి

11:57 May 12

విద్యుదాఘాతంతో దంపతులు మృతి

నిజామాబాద్​ జిల్లా డిచ్‌పల్లి మండలం మిట్టపల్లిలో విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు.  మృతులు శంకర్, మొనాబాయి..  కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్​  మండలం బొప్పాసుపల్లి గ్రామం. మామిడి తోటకు కాపాలా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బోరు బావి వద్ద నీటి కోసం వెళ్లగా..  అదవిపందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. 

ఇవీ చూడండి: 370కి.మీ కాలినడక..గమ్యం చేరకుండానే కన్నుమూత..

11:57 May 12

విద్యుదాఘాతంతో దంపతులు మృతి

నిజామాబాద్​ జిల్లా డిచ్‌పల్లి మండలం మిట్టపల్లిలో విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు.  మృతులు శంకర్, మొనాబాయి..  కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్​  మండలం బొప్పాసుపల్లి గ్రామం. మామిడి తోటకు కాపాలా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బోరు బావి వద్ద నీటి కోసం వెళ్లగా..  అదవిపందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. 

ఇవీ చూడండి: 370కి.మీ కాలినడక..గమ్యం చేరకుండానే కన్నుమూత..

Last Updated : May 12, 2020, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.