ETV Bharat / state

ఈనాడు 'ఆటో షో'ను ప్రారంభించిన కలెక్టర్ రామ్మోహన్​రావు - నిజామాబాద్​లో ఈనాడు ఆ

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ మైదానంలో ఈనాడు ఆధ్వర్యంలో ఆటో షో నిర్వహించారు. జిల్లా పాలనాధికారి ఎం.రామ్మోహన్​రావు ప్రారంభించారు.

Collector Rammohan Rao started the eenadu 'Auto Show'
ఈనాడు 'ఆటో షో'ను ప్రారంభించిన కలెక్టర్ రామ్మోహన్​రావు
author img

By

Published : Dec 14, 2019, 3:13 PM IST

వివిధ రకాల వాహనాలను ఒకే చోట చేర్చి.. వాహన ప్రియులకు అందుబాటులోకి తీసుకురావడం మంచి ప్రయత్నమని నిజామాబాద్ జిల్లా పాలనాధికారి ఎం.రామ్మోహన్ రావు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ మైదానంలో ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షోను ఆయన ప్రారంభించారు. ఆటో షోలోని వివిధ స్టాళ్లను పరిశీలించారు.

ఒకే చోట అన్ని రకాల వాహనాలు ఉండటంతో వాహన ప్రియులకు వివిధ షోరూంలకు తిరిగే పని తగ్గి, ఎంపిక సులువవుతుందని కలెక్టర్​ సూచించారు.
వాహనదారులు ఇబ్బంది పడకుండా.. కొనుగోలు అనంతర సేవలు వీలైనంత త్వరగా అందించాలన్నారు. గతంలో కేవలం ఆడంబరంగా భావించిన వాహనాలు.. నేడు అవసరంగా మారిపోయాయని కలెక్టర్​ తెలిపారు.

ఈనాడు 'ఆటో షో'ను ప్రారంభించిన కలెక్టర్ రామ్మోహన్​రావు

ఇదీ చూడండి: బంగాల్​లో ఆరని 'పౌర' సెగలు.. నిరసనలు ఉద్ధృతం

వివిధ రకాల వాహనాలను ఒకే చోట చేర్చి.. వాహన ప్రియులకు అందుబాటులోకి తీసుకురావడం మంచి ప్రయత్నమని నిజామాబాద్ జిల్లా పాలనాధికారి ఎం.రామ్మోహన్ రావు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ మైదానంలో ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షోను ఆయన ప్రారంభించారు. ఆటో షోలోని వివిధ స్టాళ్లను పరిశీలించారు.

ఒకే చోట అన్ని రకాల వాహనాలు ఉండటంతో వాహన ప్రియులకు వివిధ షోరూంలకు తిరిగే పని తగ్గి, ఎంపిక సులువవుతుందని కలెక్టర్​ సూచించారు.
వాహనదారులు ఇబ్బంది పడకుండా.. కొనుగోలు అనంతర సేవలు వీలైనంత త్వరగా అందించాలన్నారు. గతంలో కేవలం ఆడంబరంగా భావించిన వాహనాలు.. నేడు అవసరంగా మారిపోయాయని కలెక్టర్​ తెలిపారు.

ఈనాడు 'ఆటో షో'ను ప్రారంభించిన కలెక్టర్ రామ్మోహన్​రావు

ఇదీ చూడండి: బంగాల్​లో ఆరని 'పౌర' సెగలు.. నిరసనలు ఉద్ధృతం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.