ETV Bharat / state

బోధన్​లో మెగా రక్తదాన శిబిరం - నిజామాబాద్ జిల్లా బోధన్

బోధన్​లో ఆరోగ్య జ్యోతి చారిటబుల్​ ట్రస్ట్​ మెగా రక్తదాన శిబిరంలో 100 మంది రక్తదానం చేశారు. వారిని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ తూము పద్మ అభినందించారు.

బోధన్​లో మెగా రక్తదాన శిబిరం
బోధన్​లో మెగా రక్తదాన శిబిరం
author img

By

Published : Feb 5, 2020, 3:09 PM IST

బోధన్​లో మెగా రక్తదాన శిబిరం

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్.. మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 5న ఈ కార్యక్రమాన్ని చేపడతామని ట్రస్టు సభ్యులు తెలిపారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం, నిజామాబాద్ రక్తనిధి కేంద్రం వారు దాతలు ఇచ్చిన రక్తాన్ని తీసుకున్నారు.

ఆపదలో ఉన్న వారికి అవసరమైన సమయంలో రక్తం అందుబాటులో ఉంచుతామని రక్తనిధి కేంద్ర సభ్యులు తెలిపారు. సుమారు 100 మంది వరకు ఈ క్యాంపు ద్వారా రక్తం దానం చేశారు. రక్తదానం చేసిన వారిని బోధన్ మున్సిపల్​ ఛైర్​పర్సన్​ తూము పద్మ అభినందించారు.

ఇవీ చూడండి: రేపు మేడారానికి గవర్నర్ తమిళిసై​, సీఎం కేసీఆర్​

బోధన్​లో మెగా రక్తదాన శిబిరం

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్.. మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 5న ఈ కార్యక్రమాన్ని చేపడతామని ట్రస్టు సభ్యులు తెలిపారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం, నిజామాబాద్ రక్తనిధి కేంద్రం వారు దాతలు ఇచ్చిన రక్తాన్ని తీసుకున్నారు.

ఆపదలో ఉన్న వారికి అవసరమైన సమయంలో రక్తం అందుబాటులో ఉంచుతామని రక్తనిధి కేంద్ర సభ్యులు తెలిపారు. సుమారు 100 మంది వరకు ఈ క్యాంపు ద్వారా రక్తం దానం చేశారు. రక్తదానం చేసిన వారిని బోధన్ మున్సిపల్​ ఛైర్​పర్సన్​ తూము పద్మ అభినందించారు.

ఇవీ చూడండి: రేపు మేడారానికి గవర్నర్ తమిళిసై​, సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.