ETV Bharat / state

'మోదీకి ఎదురులేదు'

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనపై కమలనాథులు దృష్టిసారించారు. నిజామాబాద్​లో కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు.​ అమిత్ ​షా పర్యటనపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

author img

By

Published : Feb 27, 2019, 7:41 PM IST

పార్టీ శ్రేణులు

ప్రధాని నరేంద్ర మోదీకి సరితూగే నాయకుడు ఏ కూటమిలోనూ లేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. నిజామాబాద్​లో మార్చి 6న జరిగే అమిత్​షా పర్యటన సందర్భంగా పార్లమెంట్​ నియోజకవర్గ క్లస్టర్​ సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులను ఆదుకోవడంలో తెరాస విఫలమైందని ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి :'సహకారం అందిస్తాం'

ప్రధాని నరేంద్ర మోదీకి సరితూగే నాయకుడు ఏ కూటమిలోనూ లేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. నిజామాబాద్​లో మార్చి 6న జరిగే అమిత్​షా పర్యటన సందర్భంగా పార్లమెంట్​ నియోజకవర్గ క్లస్టర్​ సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులను ఆదుకోవడంలో తెరాస విఫలమైందని ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి :'సహకారం అందిస్తాం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.