ETV Bharat / state

'అత్యధిక మెజార్టీతో కవితను ఎంపీగా గెలిపించాలి'

బీడీ కార్మికులకు,ఒంటరి మహిళలకు పెన్షన్లను అందించడానికి కవిత ప్రధాన కారణం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

author img

By

Published : Apr 1, 2019, 8:29 AM IST

నాకంటే ఎక్కువ ఆధిక్యంతో కవితను గెలిపించాలి : మంత్రి వేముల

నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంమెండోరా మండలంలోని బుస్సాపూర్, పోచంపాడ్, సోన్ పేట్, దూదిగాను, వేంపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో వేముల ఓట్లను అభ్యర్థించారు.
బీడీ కార్మికులకు,ఒంటరి మహిళలకు పెన్షన్లను అమలు చేయడానికి కవిత ఎంతో కృషి చేశారని అన్నారు. తనకు వచ్చిన మెజారిటీ కంటే అధిక ఆధిక్యంతో ఎంపీగా కవితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బీడీ కార్మికులకు,ఒంటరి మహిళల పెన్షన్లకు ప్రధాన కారణం కవిత : మంత్రి వేముల

ఇవీ చూడండి :నేడు మూడు సభల్లో పాల్గొననున్న రాహుల్

నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంమెండోరా మండలంలోని బుస్సాపూర్, పోచంపాడ్, సోన్ పేట్, దూదిగాను, వేంపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో వేముల ఓట్లను అభ్యర్థించారు.
బీడీ కార్మికులకు,ఒంటరి మహిళలకు పెన్షన్లను అమలు చేయడానికి కవిత ఎంతో కృషి చేశారని అన్నారు. తనకు వచ్చిన మెజారిటీ కంటే అధిక ఆధిక్యంతో ఎంపీగా కవితను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బీడీ కార్మికులకు,ఒంటరి మహిళల పెన్షన్లకు ప్రధాన కారణం కవిత : మంత్రి వేముల

ఇవీ చూడండి :నేడు మూడు సభల్లో పాల్గొననున్న రాహుల్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.