ETV Bharat / state

వైద్యుడు లేక వైద్యం చేసిన నర్సు.. గాల్లో కలిసిన శిశువు ప్రాణాలు - నిజామాబాద్​ తాజా వార్తలు

వైద్యులు అందుబాటులో లేక.. నర్సు పురుడు పోయడం వల్ల వైద్యం వికటించి శిశువు మృతి చెందిన ఘటన నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం సాలురలో చోటు చేసుకుంది. తల్లి పరిస్థితి విషమంగా  ఉంది. ఆమెను జిల్లా అస్పత్రికి తరలించారు.

Baby Die in Bhodhan Government Hospital
వైద్యుడు లేక వైద్యం చేసిన నర్సు.. గాల్లో కలిసిన శిశువు ప్రాణాలు
author img

By

Published : Oct 18, 2020, 9:48 AM IST

Updated : Oct 18, 2020, 10:52 AM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలం సాలుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీ డాక్టర్​ లేకపోవడం వల్ల ఓ మహిళకు నర్సు పురుడు పోయగా.. వైద్యం వికటించి శిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

డ్యూటీ డాక్టర్​ లేకపోవడం వల్ల ఏఎన్​ఎం నర్సు మాధవి అనే మహిళకు సాధారణ డెలివరీ చేసింది. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల నవజాత శిశువు ఉమ్మనీరు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. కొద్దిసేపటికి ప్రాణాలు విడిచింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

నిజామాబాద్​ జిల్లా బోధన్ మండలం సాలుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీ డాక్టర్​ లేకపోవడం వల్ల ఓ మహిళకు నర్సు పురుడు పోయగా.. వైద్యం వికటించి శిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

డ్యూటీ డాక్టర్​ లేకపోవడం వల్ల ఏఎన్​ఎం నర్సు మాధవి అనే మహిళకు సాధారణ డెలివరీ చేసింది. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల నవజాత శిశువు ఉమ్మనీరు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. కొద్దిసేపటికి ప్రాణాలు విడిచింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

Last Updated : Oct 18, 2020, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.