ETV Bharat / state

Jawan: టెలిఫోన్​ స్తంభంపై నుంచి కిందపడి ఆర్మీ జవాన్ మృతి

author img

By

Published : Jun 17, 2021, 4:03 PM IST

Updated : Jun 17, 2021, 7:57 PM IST

విధి నిర్వహణలో భాగంగా ప్రమాదవశాత్తు టెలిఫోన్​ స్తంభంపై నుంచి కిందపడి జవాన్ (Jawan) మృతిచెందిన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని పట్టిండాలో చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్ స్వస్థలం నిజామాబాద్ జిల్లాకు చెందిన వెంకటాపురం. రేపు సాయంత్రానికి మృతదేహం వెంకటాపురం రానుంది.

An Army jawan f
ఆర్మీ జవాన్ మృతి

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వెంకటాపురానికి చెందిన ఆర్మీ జవాన్ (Jawan) మృతిచెందారు. గ్రామానికి చెందిన దాదన్నగారి వెంకట్రావు, వనజ దంపతుల కుమారుడు కల్యాణ్ రావు... ఆరేళ్ల కిందట ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యాడు.

సైన్యంలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న కల్యాణరావు మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని పట్టిండా ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా ప్రమాదవశాత్తు టెలిఫోన్​ స్తంభంపై నుంచి పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు మృతదేహం వెంకటాపూర్ రానుంది. వెంకటాపూర్​లో శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి.

An Army jawan f
జవాన్ కల్యాణ్ రావు

ఇదీ చదవండి: పల్లెల్లో త్వరలో 'గూగుల్' ఆక్సిజన్ ప్లాంట్లు

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వెంకటాపురానికి చెందిన ఆర్మీ జవాన్ (Jawan) మృతిచెందారు. గ్రామానికి చెందిన దాదన్నగారి వెంకట్రావు, వనజ దంపతుల కుమారుడు కల్యాణ్ రావు... ఆరేళ్ల కిందట ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యాడు.

సైన్యంలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న కల్యాణరావు మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని పట్టిండా ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా ప్రమాదవశాత్తు టెలిఫోన్​ స్తంభంపై నుంచి పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు మృతదేహం వెంకటాపూర్ రానుంది. వెంకటాపూర్​లో శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి.

An Army jawan f
జవాన్ కల్యాణ్ రావు

ఇదీ చదవండి: పల్లెల్లో త్వరలో 'గూగుల్' ఆక్సిజన్ ప్లాంట్లు

Last Updated : Jun 17, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.