ETV Bharat / state

బాసర సరస్వతీ సన్నిధిలో ప్రత్యేక యాగం

పౌర్ణమి సందర్భంగా సరస్వతి క్షేత్రం బాసరలో యాగం నిర్వహించారు. సరస్వతీ యాగం ప్రతి పౌర్ణమి రోజు నిర్వహిస్తామని, అందుకే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆస్థానాచార్యులు తెలిపారు.

author img

By

Published : Apr 20, 2019, 6:56 AM IST

యాగం చేస్తూ
బాసర సరస్వతీ సన్నిధిలో ప్రత్యేక యాగం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతీ బాసరలో పౌర్ణమి రోజున ప్రత్యేక యాగం నిర్వహించారు. చతుర్వేద సరస్వతి మంత్ర సహిత చండీ హోమం, గణపతి పూజ, దీక్ష సంకల్పంతో యాగాన్ని ప్రారంభించారు. 5 గంటల పాటు నిర్వహించిన యాగంలో భక్తులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: వడగళ్ల వాన... అన్నదాతకు ఆవేదన...!

బాసర సరస్వతీ సన్నిధిలో ప్రత్యేక యాగం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతీ బాసరలో పౌర్ణమి రోజున ప్రత్యేక యాగం నిర్వహించారు. చతుర్వేద సరస్వతి మంత్ర సహిత చండీ హోమం, గణపతి పూజ, దీక్ష సంకల్పంతో యాగాన్ని ప్రారంభించారు. 5 గంటల పాటు నిర్వహించిన యాగంలో భక్తులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: వడగళ్ల వాన... అన్నదాతకు ఆవేదన...!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.