ETV Bharat / state

నిర్మల్ భూలక్ష్మికి ఉప రాష్ట్రపతి వెంకయ్య ఫోన్...

author img

By

Published : May 9, 2020, 10:13 AM IST

నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ భూలక్ష్మికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Vice President venkayya naidu phones to Nirmal Municipal former Chairperson bhulaxmi
నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్​కు ఉపరాష్ట్రపతి ఫోన్​

నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ భూలక్ష్మితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్​లో మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, స్థానిక పరిస్థితులపై భూలక్ష్మిని ఆరా తీశారు. కరోనా దృష్ట్యా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఫోన్​తో భూలక్ష్మి సంతోషంలో ఉంది.

నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ భూలక్ష్మితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్​లో మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, స్థానిక పరిస్థితులపై భూలక్ష్మిని ఆరా తీశారు. కరోనా దృష్ట్యా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఫోన్​తో భూలక్ష్మి సంతోషంలో ఉంది.

ఇదీచూడండి: సీపీఐ నారాయణకు.. ఉపరాష్ట్రపతి ఫోన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.