ETV Bharat / state

బస్తీమే సవాల్​: నిర్మల్​ జిల్లాలో తెరాసదే పైచేయి

author img

By

Published : Jan 25, 2020, 5:03 PM IST

నిర్మల్​ జిల్లాలో మున్సిపల్​ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. నిర్మల్​, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో తెరాస జెండా ఎగురవేసింది. ఒక్క భైంసా మున్సిపాలిటీలో మాత్రం ఎంఐఎం విజయం సాధించింది.

trs-won-in-nirmal-district
బస్తీమే సవాల్​: నిర్మల్​లో తెరాసదే పైచేయి

నిర్మల్​ మున్సిపాలిటీలో 42 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి. తెరాస 30 స్థానాల్లో విజయం సాధించింది. 07 వార్డుల్లో కాంగ్రెస్​ గెలుపొందగా... భాజపా ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎంఐఎం 02 స్థానాల్లో గెలుపొందింది. నిర్మల్​లో తెరాస ఛైర్మన్​ పీఠాన్ని దక్కించుకుంది.

భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. 26 వార్డులకు గానూ... ఎంఐఎం 15 స్థానాలు గెలుపొందగా... భాజపా 9, ఇతరులు 2 స్థానాలు కైవసం చేసుకున్నారు. భైంసాలో తెరాస ఖాతా తెరవకపోవడం గమనార్హం. మున్సిపాలిటీ ఛైర్మన్​ పీఠాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది.

ఖానాపూర్​ మున్సిపాలిటీలో 12 వార్డులకు గానూ తెరాస 05 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్​ 05, భాజపా 01, ఇతరులు 01 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది.

trs-won-in-nirmal-district
బస్తీమే సవాల్​: నిర్మల్​ జిల్లాలో తెరాసదే పైచేయి

నిర్మల్​ మున్సిపాలిటీలో 42 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి. తెరాస 30 స్థానాల్లో విజయం సాధించింది. 07 వార్డుల్లో కాంగ్రెస్​ గెలుపొందగా... భాజపా ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎంఐఎం 02 స్థానాల్లో గెలుపొందింది. నిర్మల్​లో తెరాస ఛైర్మన్​ పీఠాన్ని దక్కించుకుంది.

భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. 26 వార్డులకు గానూ... ఎంఐఎం 15 స్థానాలు గెలుపొందగా... భాజపా 9, ఇతరులు 2 స్థానాలు కైవసం చేసుకున్నారు. భైంసాలో తెరాస ఖాతా తెరవకపోవడం గమనార్హం. మున్సిపాలిటీ ఛైర్మన్​ పీఠాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది.

ఖానాపూర్​ మున్సిపాలిటీలో 12 వార్డులకు గానూ తెరాస 05 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్​ 05, భాజపా 01, ఇతరులు 01 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది.

trs-won-in-nirmal-district
బస్తీమే సవాల్​: నిర్మల్​ జిల్లాలో తెరాసదే పైచేయి
Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.