ETV Bharat / state

హిందూవాహిని ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు

author img

By

Published : Apr 21, 2021, 7:17 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. శ్రీరాముడి విగ్రహానికి ఆలయ అర్చకులు.. ప్రత్యేక పూజలు చేశారు.

sri ram navami in nirmal
నిరాడంబరంగా రామ నవమి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో హిందు వాహిని, హిందు​ విభాగ్​ల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో శ్రీరాముడి శోభాయాత్రను రద్దు చేసినట్లు హిందూ​ విభాగ్ జిల్లా కార్యదర్శి సుంకరి సాయి వివరించారు.

ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలని సాయి సూచించారు. కరోనా కట్టడికి అంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో హిందు వాహిని, హిందు​ విభాగ్​ల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో శ్రీరాముడి శోభాయాత్రను రద్దు చేసినట్లు హిందూ​ విభాగ్ జిల్లా కార్యదర్శి సుంకరి సాయి వివరించారు.

ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలని సాయి సూచించారు. కరోనా కట్టడికి అంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: వేములవాడలో నిరాడంబరంగా జగదానంద కారకుడి కల్యాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.