ETV Bharat / state

ముధోల్​లో సోయా పంటలను పరిశీలించిన అధికారులు - ముధోల్​లో పర్యటించిన వ్యవసాయ అధికారుల వార్తలు

నిర్మల్​ జిల్లా ముధోల్​లో వ్యవసాయశాఖ, రెవెన్యూ అధికారులు పర్యటించారు. రాయితీ కింద ఇచ్చిన సోయా పంటలను పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Officers inspect soybean crops in Mudhol
ముధోల్​లో సోయా పంటలను పరిశీలించిన అధికారులు
author img

By

Published : Jun 20, 2020, 10:52 AM IST

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రాయితీ కింద రైతులకు పంపిణీ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదు. ఫలితంగా రైతులు ఆందోళన చేపట్టారు. స్పందించిన వ్యవసాయశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ముధోల్​లోని పంటలను పరిశీలించారు.

రాయితీ కింద పంపిణీ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదని గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులకు భరోసా కల్పించారు.

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రాయితీ కింద రైతులకు పంపిణీ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదు. ఫలితంగా రైతులు ఆందోళన చేపట్టారు. స్పందించిన వ్యవసాయశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ముధోల్​లోని పంటలను పరిశీలించారు.

రాయితీ కింద పంపిణీ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదని గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులకు భరోసా కల్పించారు.

ఇదీచూడండి: 'మీకు స్థలాలు ఎవరిచ్చారు? కౌన్సిలర్ భర్త బెదిరింపులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.