ETV Bharat / state

నందిగుండం దుర్గామాత ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

author img

By

Published : Oct 16, 2020, 1:51 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు భగవత్ ధ్వజం ఆవిష్కరించారు.

navaratri celebrations in nirmal district
నందిగుండం దుర్గామాత ఆలయం

దేవీనవరాత్రులకు నిర్మల్ జిల్లాకేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయం ముస్తాబయింది. భగవత్ ధ్వజం ఆవిష్కరించిన అర్చకులు.. ఉత్సవాలను ప్రారంభించారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు.

navaratri celebrations in nirmal district
నందిగుండం దుర్గామాత ఆలయం
navaratri celebrations in nirmal district
నందిగుండం దుర్గామాత ఆలయం

శనివారం ఉదయం.. భవానీ మాల స్వీకరించేందుకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు కొండాజీ వెంకటచారి, ఆలయ ధర్మకర్త ముత్యం సంతోశ్ గుప్తా, రావుల రాంనాథ్, యాటకారి సాయన్న, పూదరి నరహరి, పాల్గొన్నారు.

దేవీనవరాత్రులకు నిర్మల్ జిల్లాకేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయం ముస్తాబయింది. భగవత్ ధ్వజం ఆవిష్కరించిన అర్చకులు.. ఉత్సవాలను ప్రారంభించారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు.

navaratri celebrations in nirmal district
నందిగుండం దుర్గామాత ఆలయం
navaratri celebrations in nirmal district
నందిగుండం దుర్గామాత ఆలయం

శనివారం ఉదయం.. భవానీ మాల స్వీకరించేందుకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు కొండాజీ వెంకటచారి, ఆలయ ధర్మకర్త ముత్యం సంతోశ్ గుప్తా, రావుల రాంనాథ్, యాటకారి సాయన్న, పూదరి నరహరి, పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.