ETV Bharat / state

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి - నిర్మల్ జిల్లా బైంసా ఎంపీడీవో కార్యాలయంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

నిర్మల్ జిల్లా భైంసా ఎంపీడీవో కార్యాలయంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సుమారు 154 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

MLA Vital Reddy distributed the checks at nirmal district
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
author img

By

Published : Dec 19, 2019, 10:34 PM IST

నిర్మల్ జిల్లా భైంసా ఎంపీడీవో కార్యాలయంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సుమారు 154 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే తరోడా చర్చి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని క్రిస్మస్ సంబురాలను కేక్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు.

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

ఇదీ చూడండి : అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్​ రావు

నిర్మల్ జిల్లా భైంసా ఎంపీడీవో కార్యాలయంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సుమారు 154 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే తరోడా చర్చి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని క్రిస్మస్ సంబురాలను కేక్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు.

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

ఇదీ చూడండి : అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్​ రావు

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================ నిర్మల్ జిల్లా బైంసా ఎంపీడీవో కార్యాలయంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సుమారు 154 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు, అనంతరం ఎమ్మెల్యే ముధోల్ మండలం తరోడా గ్రామంకు విచ్చేసి తరోడా చర్చి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి క్రిస్మస్ సోదరులకు దుస్తులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ముధోల్ నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించిన క్రిస్మస్ సోదరులకు దుస్తులను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు, మొదటగా, క్రిస్మస్ సంబరాలను ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించి కేక్ కట్ చేసి క్రిస్మస్ సోదరులకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఏసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనగా పలువురు మహిళలకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేతులమీదుగా క్రిస్మస్ సోదరులకు దుస్తులను పంపిణీ చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.