ETV Bharat / state

శనగ పంట టోకెన్ల కోసం పసివాళ్ల పాట్లు

author img

By

Published : Mar 17, 2020, 5:06 PM IST

కరోనా నేపథ్యంలో బడికి సెలవిచ్చారు.. కానీ ఆ చిన్నారులు ఇళ్ల దగ్గర ఆడకోవడం లేదు.. కారణం ఏమిటంటే తమ తల్లిదండ్రులకు తోడుగా శనగ పంటను అమ్ముకోవడానికి టోకెన్ల కోసం గంటల తరబడి బారులు తీరారు. ఈ దృశ్యం నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలో తారసపడింది.

Children waiting for groundnut crop tokens in Nirmal Bhimsa
శనగ పంట టోకెన్ల కోసం పసివాళ్ల పాట్లు

ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతు కుటుంబీకులు ఈ చిన్నారులు.. కరోనా కారణంగా పాఠశాలకు సెలవులిచ్చినా.. ఇంటి దగ్గర ఆడుకోకుండా.. ఇలా వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద వరుసలో నిలబడ్డారు. తమ కుటుంబీకులు పండించిన శనగ పంటను అమ్ముకునేందుకు వారికి బదులుగా వ్యవసాయశాఖ అందిస్తున్న టోకెన్ల కోసం గంటల తరబడి బారులు తీరారు.

నిర్మల్​ జిల్లా భైంసా వ్యవసాయ డివిజన్​ కార్యాలయంలో సోమవారం చిన్నారులు ఇలా పత్రాలు తీసుకొచ్చి పెద్దలతో పోటీ పడి టోకెన్లు పొందారు.

Children waiting for groundnut crop tokens in Nirmal Bhimsa
శనగ పంట టోకెన్ల కోసం పసివాళ్ల పాట్లు

ఇవీ చూడండి: రాష్ట్రంలో నాలుగుకు చేరిన కరోనా కేసులు

ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతు కుటుంబీకులు ఈ చిన్నారులు.. కరోనా కారణంగా పాఠశాలకు సెలవులిచ్చినా.. ఇంటి దగ్గర ఆడుకోకుండా.. ఇలా వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద వరుసలో నిలబడ్డారు. తమ కుటుంబీకులు పండించిన శనగ పంటను అమ్ముకునేందుకు వారికి బదులుగా వ్యవసాయశాఖ అందిస్తున్న టోకెన్ల కోసం గంటల తరబడి బారులు తీరారు.

నిర్మల్​ జిల్లా భైంసా వ్యవసాయ డివిజన్​ కార్యాలయంలో సోమవారం చిన్నారులు ఇలా పత్రాలు తీసుకొచ్చి పెద్దలతో పోటీ పడి టోకెన్లు పొందారు.

Children waiting for groundnut crop tokens in Nirmal Bhimsa
శనగ పంట టోకెన్ల కోసం పసివాళ్ల పాట్లు

ఇవీ చూడండి: రాష్ట్రంలో నాలుగుకు చేరిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.