ETV Bharat / state

నారాయణపేట జిల్లాలో వరలక్ష్మి పూజలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా నారాయణపేట జిల్లాలో మహిళలు సామూహిక వరలక్ష్మి వత్రాలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు.

author img

By

Published : Aug 9, 2019, 5:56 PM IST

వరలక్ష్మి పూజలు

నారాయణపేట జిల్లాలోని ఎక్లాస్పూర్ లోకపల్లి లక్ష్మమ్మ దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశారు. శ్రావణ శుక్రవారం కావడం వల్ల మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇక్కడ పూజలు చేసిన వారికి స్వయంగా వరలక్ష్మి తమ ఇంటికి చేరుతుందని భక్తుల నమ్మకం. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

నారాయణపేట జిల్లాలోని ఎక్లాస్పూర్ లోకపల్లి లక్ష్మమ్మ దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశారు. శ్రావణ శుక్రవారం కావడం వల్ల మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇక్కడ పూజలు చేసిన వారికి స్వయంగా వరలక్ష్మి తమ ఇంటికి చేరుతుందని భక్తుల నమ్మకం. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

వరలక్ష్మి పూజలు

ఇదీ చూడండి : ఎద్దుల ప్రాణం తీసిన స్తంభం... శోకసంద్రంలో కుటుంబం

Intro:Tg_Mbnr_05_09_Samuhika_Varalaxmi_Vratalu_AV_ts10091
Contributor:- J.Venkatesh ( Narayana per). 9394450173
Centre:- Mahabub nagar

(. ). నారాయణపేట జిల్లా పరిధిలోని నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ లోకపల్లి లక్ష్మమ్మ దేవాలయంలో ఈ మాసాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మీ వ్రతాలను మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించారు శ్రావణ శుక్రవారం కావడంతో నారాయణపేట జిల్లా పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఈ లక్ష్మమ్మ దేవాలయానికి చేరుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు దేవాలయ నిర్వాహకులు మహిళల సౌకర్యార్థం వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేసినందుకు మహిళలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఇక్కడ పూజలు చేసినవారికి స్వయంగా వరలక్ష్మి తమ ఇంటికి చేరుతుందని అర్చకులు ఈ వ్రత ఫలితాన్ని బట్టి వారికి నమోదు చేశారు కావున మహిళలు వ్రతంలో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని హారతి తీసుకొని ప్రసాద వితరణ చేశారు



Body:నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ లక్ష్మమ్మ దేవాలయంలో మహిళలు లు అమ్మవారిని తమ మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా కుంకుమార్చన వరలక్ష్మి వ్రతం తదితర కార్యక్రమాలు నిర్వహించారు


Conclusion:నారాయణపేట జిల్లా పరిధిలోని లోకపల్లి లక్ష్మమ్మ దేవాలయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు పొందారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.