ETV Bharat / state

మాట నిలబెట్టుకున్న కేసీఆర్​నే గెలిపిస్తామంటున్నారు

author img

By

Published : Apr 9, 2019, 12:41 PM IST

ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి కేసీఆర్ అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు తమ డివిజన్​ను జిల్లా చేస్తానని మాట ఇచ్చి రెండు నెలల్లోగా నిలబెట్టుకున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆదరించినట్లే ఎంపీ అభ్యర్థి మల్లె శ్రీనివాస్​రెడ్డిని గెలిపించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లాకేంద్రంలో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రతి గడప నుంచి సానుకూల స్పందన వచ్చిందని... ఈ ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి ఇంటింటి ప్రచారం

ఇవీ చూడండి: 'నన్ను ఓడించడానికి కాంగ్రెస్​, భాజపా కుమ్మక్కు'

అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆదరించినట్లే ఎంపీ అభ్యర్థి మల్లె శ్రీనివాస్​రెడ్డిని గెలిపించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లాకేంద్రంలో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రతి గడప నుంచి సానుకూల స్పందన వచ్చిందని... ఈ ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి ఇంటింటి ప్రచారం

ఇవీ చూడండి: 'నన్ను ఓడించడానికి కాంగ్రెస్​, భాజపా కుమ్మక్కు'

Intro:Tg_Mbnr_03_09_Trs_Doorto_Door_Pracharam_AB_C1

Contributor:- J.Venkatesh ( Narayana pet).
Centre:- Mahabubnagar

(. ). నారాయణపేట జిల్లా జిల్లా కేంద్రంలో మార్కెట్ ప్రాంతంలో లో ఇంటింటికి తిరిగి ఓటు హక్కు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెరాస పార్టీ అభివృద్ధిని చూసి తమ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఇంటింటి ప్రచారానికి బయలుదేరిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రచారంలో లో స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పడుతున్నారని అభిప్రాయం వెలిబుచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆదరించిన అట్లే ఎంపీ అభ్యర్థి మల్లె శ్రీనివాస్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపిస్తానని నమ్మకంతో ప్రజలు ఉన్నారని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఈటీవీ భారత్ అభిప్రాయం పంచుకున్నారు జిల్లా కేంద్రంలో లో కూరగాయల మార్కెట్ నుండి ఇ అంబేద్కర్ చౌరస్తా వరకు ఇంటింటి ప్రచారం చేస్తూ అలాగే వ్యాపారస్తులతో తెరాసకు ఓటు వేయాలని ఎమ్మెల్యే ప్రతి దుకాణాదారులు అభ్యర్థించారు ప్రజలు నమ్మకంతో తమకు ఓటేస్తామని నమ్మకంతో చెప్పానని ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు ఇచ్చిన మాట ప్రకారం సీఎం nh 208 రోజులకు నారాయణపేట జిల్లాగా చేసినందుకు ప్రజలు ఆనందంతో ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు


Body:నారాయణపేట జిల్లా కేంద్రంలో పట్టం కడతామని ప్రజలు అడుగడుగునా ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పడుతున్నారని ఇంటింటి ప్రచారం లో అభిప్రాయం వెలిబుచ్చారు


Conclusion:మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రచారానికి కి బయలుదేరారు ఆయన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు నారాయణపేట జిల్లా అయినందున వ్యాపార వర్గాలు తమ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అందుకే తెరాసకు ప్రజల బ్రహ్మరథం పడుతున్నారని రాజేందర్ రెడ్డి చెప్పారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.