ETV Bharat / state

నాగర్‌కర్నూల్‌ లోక్​సభ స్థానానికి 12 మంది పోటీ

నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపాల మధ్యే తీవ్ర పోటీ నెలకొని ఉంది.

author img

By

Published : Mar 31, 2019, 11:12 PM IST

నాగర్‌కర్నూల్‌ లోక్​సభకు పోటీపడుతున్న అభ్యర్థులు

నాగర్​కర్నూల్ లోక్​సభ స్థానం నుంచి పోటీపడుతున్న అభ్యర్థులు ఖరారయ్యారు. మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. 12మంది నామపత్రాలు దాఖలు చేయగా ఒకరు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి పి.రాములు, కాంగ్రెస్​ అభ్యర్థి మల్లు రవి​, భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి మధ్యపోటీ నెలకొంది.

నాగర్‌కర్నూల్‌ లోక్​సభకు పోటీపడుతున్న అభ్యర్థులు

ఇవీ చూడండి:మహబూబ్​నగర్ లోక్​స్థానానికి బరిలో నిలిచింది వీరే

నాగర్​కర్నూల్ లోక్​సభ స్థానం నుంచి పోటీపడుతున్న అభ్యర్థులు ఖరారయ్యారు. మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. 12మంది నామపత్రాలు దాఖలు చేయగా ఒకరు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి పి.రాములు, కాంగ్రెస్​ అభ్యర్థి మల్లు రవి​, భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి మధ్యపోటీ నెలకొంది.

నాగర్‌కర్నూల్‌ లోక్​సభకు పోటీపడుతున్న అభ్యర్థులు

ఇవీ చూడండి:మహబూబ్​నగర్ లోక్​స్థానానికి బరిలో నిలిచింది వీరే

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు మూడు గంటల ప్రాంతంలో వడగండ్ల వర్షం కురిసింది ఈ వర్షంతో పట్టణ ప్రజలు అతలాకుతలం అయ్యారు రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు అంతరాయం కలిగింది అయినప్పటికీ భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండడంతో వర్షం కురవడంతో ప్రజలు ఎంతో హాయిగా ఉందని అంటున్నారు కొంతవరకు వాతావరణం చల్ల బడిందని హాయిగా ఉందని అన్నారు


Body:tg_adb_25_31_vadaganla_vaana_av_c10


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.